News August 11, 2024

కొండేపి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

కొండేపి మండలంలోని పెద్ద కల్లగుంట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళను కట్టెల ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె ట్రాక్టర్ ట్రాలీ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు వెంటనే కొండేపి పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News March 26, 2026

మార్కాపురంలో ఘోరం.. 10మంది మృతి!

image

మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సు మార్కాపురం సమీపంలోని మేకలవారిపాల్ టోల్‌గేట్ వద్ద టిప్పర్‌ను ఢీకొట్టింది. రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 10మంది వరకు చనిపోయినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2026

ప్రకాశం: 100 బైక్ సైలెన్సర్ల ధ్వంసం

image

ప్రకాశం జిల్లా పోలీసులు బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మాడిఫైడ్ సైలెన్సర్లు, అనధికార లైటింగ్‌లతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా అధిక శబ్దం చేసే 100 సైలెన్సర్లు, 400 అనధికార లైటింగ్ పరికరాలను స్వాధీనం చేసుకుని రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు.

News March 25, 2026

ప్రకాశం: 100 బైక్ సైలెన్సర్ల ధ్వంసం

image

ప్రకాశం జిల్లా పోలీసులు బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మాడిఫైడ్ సైలెన్సర్లు, అనధికార లైటింగ్‌లతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా అధిక శబ్దం చేసే 100 సైలెన్సర్లు, 400 అనధికార లైటింగ్ పరికరాలను స్వాధీనం చేసుకుని రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు.