News August 13, 2024

ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు

image

తెలంగాణలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తప్పుడు బిల్లులతో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి హాస్టళ్లలో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు కూడా ఇటీవల పెరిగిపోవడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీల్లో పాల్గొంటున్నారు.

Similar News

News February 8, 2025

శుభ ముహూర్తం(08-02-2025)

image

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.9.30 వరకు
✒ నక్షత్రం: మృగశిర రా.7.32 వరకు
✒ శుభ సమయాలు: ఉ.11.35 నుంచి మ.12.11 వరకు, సా.4.35 నుంచి 5.23 వరకు
✒ రాహుకాలం: ఉ.9.30 నుంచి మ.10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి ఉ.7.36 వరకు
✒ వర్జ్యం: తె.జా.3.42 నుంచి 5.15 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.07 నుంచి 2.38 వరకు

News February 8, 2025

TODAY HEADLINES

image

* రాష్ట్రంలో BCల జనాభా పెరిగింది: రేవంత్
* విజన్-2047కు సహకరించండి: నీతిఆయోగ్‌తో చంద్రబాబు
* ఒంగోలులో ముగిసిన RGV విచారణ
* విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌
* కుంభమేళాలో సన్యాసినిగా మారిన మరో నటి
* ఒక్క వ్యక్తికే రతన్ టాటా ఆస్తిలో ₹500కోట్లు!
* జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
* వడ్డీరేట్లు తగ్గించిన RBI
* తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు

News February 8, 2025

7 గంటల పాటు ప్రభావతిని ప్రశ్నించిన SP

image

AP: డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.

error: Content is protected !!