News August 13, 2024

ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్‌!

image

ఇండియాలోని అన్ని ర‌కాల‌ పెద్ద‌, చిన్న ఉప్పు, చ‌క్కెర‌ బ్రాండ్స్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్న‌ట్టు తేలింది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిశోధ‌నా సంస్థ ‘టాక్సిక్ లింక్’ 10 ఉప్పు ర‌కాల‌ను, 5 చ‌క్కెర ర‌కాల‌ను సేక‌రించి అధ్యయనం చేసింది. స‌న్న‌ని దారాల మాదిరి, గుండ్రంగా, థిన్ షీట్స్ రూపాల్లో 0.1 mm నుంచి 5 mm పరిమాణాల్లో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు వెల్లడించింది. వీటివల్ల గుండెపోటు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

Similar News

News November 18, 2025

తెలంగాణ న్యూస్ అప్డేట్స్

image

*ఈ నెల 25న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ. 50% రిజర్వేషన్‌పై నివేదిక ఇవ్వాలని డెడికేషన్ కమిషన్‌కు క్యాబినెట్ సిఫార్సు.
* రైతులు, మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రానికి రావాలని సీసీఐకి మంత్రి తుమ్మల విజ్ఞప్తి.
* అసదుద్దీన్ ఒవైసీ మాతో కలిసి ఉన్నా లేకపోయినా చేతి గుర్తుకు మద్దతు ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి ఉన్నామని చెప్పకనే చెప్పారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతాయి: PCC చీఫ్ మహేశ్ కుమార్

News November 18, 2025

తెలంగాణ న్యూస్ అప్డేట్స్

image

*ఈ నెల 25న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ. 50% రిజర్వేషన్‌పై నివేదిక ఇవ్వాలని డెడికేషన్ కమిషన్‌కు క్యాబినెట్ సిఫార్సు.
* రైతులు, మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రానికి రావాలని సీసీఐకి మంత్రి తుమ్మల విజ్ఞప్తి.
* అసదుద్దీన్ ఒవైసీ మాతో కలిసి ఉన్నా లేకపోయినా చేతి గుర్తుకు మద్దతు ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి ఉన్నామని చెప్పకనే చెప్పారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతాయి: PCC చీఫ్ మహేశ్ కుమార్

News November 18, 2025

బిహార్ కొత్త ఎమ్మెల్యేల్లో 40% మందికి డిగ్రీల్లేవ్

image

బిహార్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో దాదాపు 40 శాతం మందికి డిగ్రీ కూడా లేదు. 32 శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. పీజీ చేసిన వాళ్లు 28 శాతం ఉన్నారు. 192 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేయగా 111 మంది మళ్లీ గెలిచారు. ఇక 12 శాతం మంది మహిళలు (29) ఎన్నికయ్యారు. గతేడాదితో పోలిస్తే (26) కాస్త ఎక్కువ. ఈ విషయాలను PRS Legislative Research సంస్థ తాజాగా వెల్లడించింది.