News August 16, 2024

బీజేపీ వాళ్లే విధ్వంసానికి పాల్పడ్డారు: CM మ‌మ‌త‌

image

ట్రైనీ డాక్ట‌ర్‌పై హ‌త్యాచారం కేసులో నిజం బ‌య‌ట‌కు రావాలని సీఎం మ‌మ‌త అన్నారు. అయితే, ఈ విష‌యంలో కొందరు అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆర్జీ క‌ర్ ఆస్ప‌త్రిలో జరిగిన విధ్వంసంతో విద్యార్థి సంఘాల‌కు సంబంధం లేద‌ని, ఇందులో బ‌య‌టి వ్య‌క్తుల ప్ర‌మేయం ఉంద‌న్నారు. జెండాలు చేత‌ప‌ట్టుకొని బీజేపీ, DYFIకి చెందిన వారే ఈ విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. 25 మందిని అరెస్టు చేశామని ఆమె తెలిపారు.

Similar News

News November 21, 2025

పైరసీ కట్టడికి ప్రత్యేక వింగ్?

image

TG: సినిమాల పైరసీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇదే సమయంలో దానిపై ఉక్కుపాదం మోపేందుకు ఓ ప్రత్యేక వింగ్ పెట్టాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాల కట్టడికి ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు వివరించాయి. ఐ బొమ్మ రవి అరెస్టును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్న విషయం తెలిసిందే.

News November 21, 2025

నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

image

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్‌ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం

News November 21, 2025

నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

image

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్‌ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం