News August 19, 2024
ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ సస్పెన్షన్

AP: ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫైబర్నెట్లో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సంస్థలో పెద్దఎత్తున తన బంధువులను నియమించి రూ.వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, మెటీరియల్ కొనుగోలు, నియామకాల్లోనూ గోల్మాల్ చేశారని పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు.
Similar News
News February 5, 2026
ఏపీలోని ESIC హాస్పిటల్లో ఉద్యోగాలు

AP: కాకినాడలోని <
News February 5, 2026
తులసి మొక్కను నాటుతున్నారా?

తులసి మొక్క నాటేందుకు గురు, శుక్రవారాలు శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి తిథి, ఆది, సోమవారాలతో పాటు గ్రహణ సమయంలో నాటకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ మొక్క ఇంటికి ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలో ఉంటే మంచి జరుగుతుందని వాస్తు నిపుణుల సూచన. దక్షిణ, నైరుతి దిశల్లో అస్సలు ఉంచకూడదంటున్నారు. అయితే తులసి మొక్కను ఎవరు నాటాలి, ఎవరు నాటకూడదో అని నియమాలున్నాయి. వాటి పూర్తి వివరాలకై క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News February 5, 2026
నటి జయవాహిని కన్నుమూత

సీరియల్, సినిమా నటి జయవాహిని (పద్మక్క) కన్నుమూశారు. కొంతకాలంగా రొమ్ము <<18545877>>క్యాన్సర్తో<<>> బాధపడుతున్న ఆమె నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు నటి కరాటే కళ్యాణి వెల్లడించారు. ఆమెను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నం చేశామని తెలిపారు. రఘుపతి వెంకయ్య నాయుడు, బహిర్భూమి, పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమాలతో పాటు పలు సీరియళ్లలో ఆమె నటించారు.


