News August 20, 2024
చిత్తూరు: ఈ నెల 21న భారత్ బంద్

SC వర్గీకరణ తీర్పు కు వ్యతిరేకంగా ఈ నెల 21న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని రామసముద్రం మండలం మాలమహానాడు అధ్యక్షుడు టి. కృష్ణప్ప తెలిపారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు “యమాల సుదర్శన్, అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ శివయ్య ఆదేశాల మేరకు బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ బంద్కు ప్రతి ఒక్క మాల జాతి, అనుబంధ సంఘాలు పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News January 5, 2026
పుంగనూరు: నేడు మొదటి గ్రీవెన్స్ సెల్

అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తమ సమస్యలపై బాధితులు అర్జీలు సమర్పించవచ్చని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా https://meekosam.ap.gov.in ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News January 5, 2026
పుంగనూరు: నేడు మొదటి గ్రీవెన్స్ సెల్

అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తమ సమస్యలపై బాధితులు అర్జీలు సమర్పించవచ్చని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా https://meekosam.ap.gov.in ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News January 5, 2026
పుంగనూరు: నేడు మొదటి గ్రీవెన్స్ సెల్

అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తమ సమస్యలపై బాధితులు అర్జీలు సమర్పించవచ్చని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా https://meekosam.ap.gov.in ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.


