News August 23, 2024
ఉమ్మడి కడప జిల్లా YCP నేతలకు కీలక పదవులు

వైసీపీ ప్రధాన కార్యదర్శులుగా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రాయచోటి మాజీ MLA గడికోట శ్రీకాంత్ రెడ్డి, వేంపల్లికి చెందిన సతీశ్ రెడ్డిలను, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుగా MLC రమేశ్ యాదవ్ను నియమించారు. వైసీపీ బలోపేత కార్యక్రమంలో భాగంగా అనుబంధ కమిటీలను YS జగన్ ప్రకటించారు. తమపై నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శులుగా, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన జగన్కి రుణపడి ఉంటామని వారు అన్నారు.
Similar News
News March 23, 2026
తాళ్ల ప్రొద్దుటూరులో ఆరుగురి అరెస్ట్

కొండాపురం మండలం ఉస్తికాయలపల్లిలో అక్రమంగా జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SI మంజునాథ తెలిపారు. జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆదివారం మధ్యాహ్నం దాడులు నిర్వహించామన్నారు. ఈ మేరకు వారి నుంచి రూ.13,020 నగదుతో పాటు 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు SI వివరించారు.
News March 23, 2026
కడప: ఖరీఫ్లో తగ్గి.. రబీలో పెరిగిన పంటల సాగు.!

కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 73,114 హెక్టార్లు కాగా.. గత ఏడాది ఖరీఫ్లో 47,434 హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరిగింది. 65 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు. జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,11,836 హెక్టార్లు కాగా.. 1,76,331 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. 58 శాతం అధిక విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. శనగ పంట 63,690 గాను.. 88,114 హెక్టార్లలో సాగైంది.
News March 23, 2026
కడప: ఖరీఫ్లో తగ్గి.. రబీలో పెరిగిన పంటల సాగు.!

కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 73,114 హెక్టార్లు కాగా.. గత ఏడాది ఖరీఫ్లో 47,434 హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరిగింది. 65 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు. జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,11,836 హెక్టార్లు కాగా.. 1,76,331 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. 58 శాతం అధిక విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. శనగ పంట 63,690 గాను.. 88,114 హెక్టార్లలో సాగైంది.


