News August 26, 2024
ఇవాళ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రభుత్వం ఇవాళ పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ప్రభుత్వ స్కూళ్లు సెలవు ప్రకటించగా, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం సెలవు ఇవ్వలేదు. దీంతో ఆయా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. అటు పండుగను పురస్కరించుకుని ఏపీలో ఇవాళ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాలను సైతం కలెక్టర్లు రద్దు చేశారు.
Similar News
News December 9, 2025
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.
News December 9, 2025
‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.
News December 9, 2025
IIIT కొట్టాయంలో ఉద్యోగాలు

<


