News August 27, 2024
సుప్రీంలో వాడీవేడి వాదనలు

లిక్కర్ స్కాం కేసులో ED నోటీస్ రాగానే కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని సుప్రీంకోర్టులో ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు వాదించారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనివారికి ఇచ్చారన్నారు. దీనికి కవిత తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ స్పందిస్తూ ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తుంటారని సమాధానమిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై కలగజేసుకున్న న్యాయస్థానం ప్రతిరోజూ ఫోన్లు మారుస్తారా? అని ప్రశ్నించింది.
Similar News
News September 18, 2025
చేతిలో బిట్ కాయిన్తో ట్రంప్ విగ్రహం

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<
News September 18, 2025
RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <