News August 27, 2024
T20 WCకు భారత మహిళా జట్టు ప్రకటన

టీ20 వరల్డ్ కప్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో 15 మంది సభ్యులను ఎంపిక చేసింది. జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన (VC), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, ఆర్ సింగ్ ఠాకూర్, హేమలత, శోభన, రాధా యాదవ్, శ్రేయాంకా పాటిల్, సజీవన్. ట్రావెలింగ్ రిజర్వ్: ఉమా ఛెత్రీ, తనూజా, సైమా.
Similar News
News January 13, 2026
క్రెడిట్ కార్డ్ ఎడాపెడా వాడేస్తున్నారా? IT నోటీసు రెడీ..

మీ సంపాదనకు.. క్రెడిట్ కార్డ్ ఖర్చులకు పొంతన లేకపోతే ఆదాయ పన్ను శాఖ మీపై గురి పెడుతుంది. ఫ్రెండ్స్ కోసం స్వైప్ చేయడం, రెంట్ పేమెంట్స్ పేరుతో మనీ సర్క్యులేట్ చేయడం, రివార్డ్ పాయింట్ల కోసం అనవసర ట్రాన్సాక్షన్స్ చేస్తే మీరు బుక్కైనట్టే. వాలెట్ లోడింగ్, భారీ క్యాష్ బ్యాక్ లావాదేవీలను IT నిశితంగా గమనిస్తోంది. అనుమానం వస్తే నోటీసులు పంపుతుంది. ఆధారాలు చూపలేకపోతే ఆ ఖర్చును అక్రమ ఆదాయంగా పరిగణిస్తుంది.
News January 13, 2026
జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
News January 13, 2026
BMRCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్(<


