News August 30, 2024
ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకాధికారుల నియామకం

ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకాధికారులుగా ఇద్దరు IASలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లాకు ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న వి.వినయ్ చంద్, పార్వతీపురం మన్యం జిల్లాకు కోన శశిధర్ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలపై జిల్లా అధికారుల సమన్వయంతో ఇక మీదట పర్యవేక్షించమని ఆదేశించారు.
Similar News
News January 6, 2026
VZM: ఈనెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా సోమవారం తెలిపారు. మూడు ఫార్మా కంపెనీల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామన్నారు. 18 ఏళ్లు పైబడిన పది, ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పురుష అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 105 ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
News January 6, 2026
VZM: ఈనెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా సోమవారం తెలిపారు. మూడు ఫార్మా కంపెనీల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామన్నారు. 18 ఏళ్లు పైబడిన పది, ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పురుష అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 105 ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
News January 6, 2026
VZM: ఈనెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా సోమవారం తెలిపారు. మూడు ఫార్మా కంపెనీల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామన్నారు. 18 ఏళ్లు పైబడిన పది, ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పురుష అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 105 ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.


