News September 6, 2024
KNL: రెండు విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులుగా జిల్లా నేతలు

ఏపీలో 41 అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ జాబితాలో కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు నేతలకు చోటు దక్కింది. బేస్త విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా టీ.అనిల్ కుమార్, వీరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షుడిగా వై.రుద్ర గౌడ్ నియమితులయ్యారు.
Similar News
News January 14, 2026
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో పురోగతి అవసరం: కలెక్టర్

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.
News January 14, 2026
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో పురోగతి అవసరం: కలెక్టర్

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.
News January 14, 2026
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో పురోగతి అవసరం: కలెక్టర్

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.


