News September 8, 2024
నేడు పారిస్ పారాలింపిక్స్ చివరి రోజు

పారిస్ పారాలింపిక్స్ ఆదివారంతో ముగియనుంది. చివరి రోజు మహిళల కయాక్ సింగిల్ 200M – KL1 సెమీఫైనల్స్లో భారత్ తరఫున పూజా ఓజా పోటీ పడుతున్నారు. మధ్నాహ్నం 1.30 జరిగే సెమీస్ గెలిస్తే, 2.55 గంటలకు ఫైనల్లో పోటీపడాల్సి ఉంటుంది. ఈ పారాలింపిక్స్ భారత్కు ఒక మైలురాయి. గతం కంటే ఘనంగా ఈసారి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో భారత బృందం 29 పతకాలు గెలుచుకుంది.
Similar News
News October 18, 2025
అధికారంలోకి వచ్చేస్తామని YCP కలలు కంటోంది: పార్థసారథి

AP: కల్తీ మద్యం కేసులో వాస్తవాలు బయటకొస్తుండడంతో YCP గోబెల్స్ ప్రచారాలకు దిగిందని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. కల్తీ మద్యం ఆ పార్టీ హయాంలోనే మొదలైందని విమర్శించారు. ‘మేము దానిపై ఉక్కుపాదం మోపుతున్నాం. సురక్షా యాప్, డిజిటల్ పేమెంట్లు తీసుకొచ్చాం. తక్కువ ధర లిక్కరూ అమ్ముతున్నాం’ అని పేర్కొన్నారు. అధికారుల మనోధైర్యాన్ని YCP దెబ్బతీస్తోందని, అధికారంలోకి వచ్చేస్తామని కలలు కంటోందని ఎద్దేవాచేశారు.
News October 18, 2025
MOILలో 99 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<
News October 18, 2025
నెలసరికి ముందు ఇవి మేలు..

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే PMS అంటారు. దీని లక్షణాలను తగ్గించడానికి ఆహారంలో డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు తగ్గించాలి. ఇవి ఈస్ట్రోజన్, ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్లపై ప్రభావం చూపడం వల్ల నెలసరి సమస్యలు వేధిస్తాయి.