News September 14, 2024
భారత జట్టుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వార్నింగ్

పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పర్యటన ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ అంశాలతో క్రికెట్కు అంతరాయం కలగకూడదన్నారు. టీమ్ ఇండియా తమ దేశంలో పర్యటించకపోతే, భవిష్యత్తులో పాక్ జట్టు ఏ టోర్నీ కోసం ఆ దేశానికి వెళ్లదన్నారు. 2008 తర్వాత నుంచి ఇప్పటి వరకు భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించలేదు. ఇరు జట్లు ICC టోర్నీలోనే పోటీ పడ్డాయి.
Similar News
News January 21, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరులోని <
News January 21, 2026
నెలసరిలో ఏం తినాలంటే..?

చాలామంది మహిళలు పీరియడ్స్లో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బటానీలు, బీన్స్, పప్పులు, టోఫు, అంజీరా, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజా, యాప్రికాట్, బ్రోకలీ, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ, బత్తాయి, పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.
News January 21, 2026
ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

పీరియడ్స్లో అమ్మాయిలు చాలా అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకోసారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.


