News September 15, 2024
మోటుమర్రి-విష్ణుపురం డబ్లింగ్కు భూసేకరణ నోటిఫికేషన్

ఖమ్మం(D) మోటుమర్రి, నల్గొండ(D) విష్ణుపురం మధ్య డబ్లింగ్ రైల్వే లైన్ భూసేకరణ పనుల కోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదలైంది. NTR(D) జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని చిల్లకల్లు, కె.ఆగ్రహారం, కాకరవాయి, కంభంపాడు, లింగాల, చిట్టెల, మక్కపేట, భీమవరం గ్రామాల్లో రైల్వేశాఖ భూసేకరణ చేయనుంది. అభ్యంతరాలున్న ప్రజలు 30 రోజుల్లోపు నందిగామ RDOకు ఫిర్యాదు చేయవచ్చు.
Similar News
News January 18, 2026
నాన్వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్లు వేసుకోవాలి. నాన్వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.
News January 18, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 18, 2026
కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.


