News September 18, 2024
పార్టీ నేతలతో జగన్ భేటీ

AP: తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నెల్లూరు, పల్నాడుతో పాటు పలు జిల్లాల నేతలు పాల్గొన్నారు. నేతలు వెళ్లిపోయినా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ఎవరూ తొందరపాటు చర్యలకు దిగవద్దని ఆయన కోరారు.
Similar News
News September 14, 2025
HDFC బ్యాంకు సేవలకు అంతరాయం!

HDFC బ్యాంకు సేవలకు అంతరాయం కలుగుతోంది. UPI ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామని చాలామంది వినియోగదారులు రిపోర్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంక్ ఇంకా స్పందించలేదు. మీకు ఈ సమస్య ఎదురైందా? COMMENT
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 14, 2025
ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

<