News September 18, 2024
రూ.7వేల కోట్ల నష్టం వస్తే.. రూ.700 కోట్లు కేటాయించారు: మల్లాది

AP: విజయవాడ వరద బాధితులకు దాదాపు రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లితే.. ప్రభుత్వం రూ.700 కోట్లే కేటాయించిందని మాజీ MLA మల్లాది విష్ణు విమర్శించారు. ‘ఆస్తి పన్ను, ఒక నెల విద్యుత్ ఛార్జీ రద్దు చేయాలి. దెబ్బతిన్న ఆటోకి రూ.10 వేలు చాలవు.. కొత్త ఆటో ఇవ్వాలి. MSMEలను ఆదుకోవాలి. రూ.2లక్షల వడ్డీలేని రుణాలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని దేవినేని అవినాశ్ కోరారు.
Similar News
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 14, 2025
ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

<
News September 14, 2025
డయేరియా బాధితుల ఇళ్లకే హైజీన్ కిట్లు

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నిన్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి అధికారులకు <<17697179>>ఆదేశాలు<<>> జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ‘డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సహాయం కోసం 91549 70454కు కాల్ చేయండి’ అని సూచించారు.