News September 21, 2024
శ్రీకాకుళం: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పెంపు

ఓపెన్ స్కూల్లో పదో తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈనెల 28 వరకు పొడిగించినట్లు డీఈవో తిరుమల చైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 200 అపరాధ రుసుంతో ఈనెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయంలో గాని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో గాని సంప్రదించాలని కోరారు.
Similar News
News January 13, 2026
శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.
News January 13, 2026
శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.
News January 13, 2026
శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.


