News September 24, 2024
3,629 టీఎంసీల నీరు కడలిపాలు

AP: ఎప్పటిలానే గోదావరి నుంచి వేల టీఎంసీల నీరు కడలిపాలైంది. ఈ సీజన్లో 3 సార్లు గోదావరికి వరదొచ్చింది. జూన్ 1 నుంచి SEP 23 వరకు ధవళేశ్వరం బ్యారేజీకి 3715.128 TMCల నీరు రాగా, 3629.955 TMCల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అత్యధికంగా జులై 28న 15.90 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. నిన్న 1,62,276 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. OCT నెలాఖరు వరకు ఇన్ ఫ్లో అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు.
Similar News
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 14, 2025
ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

<
News September 14, 2025
డయేరియా బాధితుల ఇళ్లకే హైజీన్ కిట్లు

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నిన్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి అధికారులకు <<17697179>>ఆదేశాలు<<>> జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ‘డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సహాయం కోసం 91549 70454కు కాల్ చేయండి’ అని సూచించారు.