News September 26, 2024
ఒత్తిడి పెరిగితే ఆనందాన్ని కోల్పోతారు (1/2)

పని ఒత్తిడితో ఉద్యోగులు చనిపోతున్న క్రమంలో ప్రముఖ వైద్యులు సుధీర్ కుమార్ కీలక సూచనలు చేశారు. ‘20-40 ఏళ్ల ఉద్యోగులు తలనొప్పి, నిద్రలేమి, మెడనొప్పి, వెన్నునొప్పి, మానసిక సమస్యలు వంటివి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 90% మంది ఆఫీసులో ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పారు. ఒత్తిడి పనితీరుపై ప్రభావం చూపుతుంది. మరిన్ని తప్పులు చేస్తారు. అలాంటివారు ఆనందాన్ని కోల్పోతారు. సెలవులు పెడతారు’ అని చెప్పారు.
Similar News
News November 7, 2025
ప్రచారం తప్ప బాబు చేసిందేమీ లేదు: కన్నబాబు

AP: డేటా ఆధారిత పాలన అంటూ ప్రచారమే తప్ప CM CBN చేసిందేమీ లేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ‘500 వాట్సాప్ సేవల ద్వారా ఆన్లైన్లోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. మరి లోకేశ్ ప్రజాదర్బార్కు 4వేల అర్జీలు ఎందుకు వచ్చాయి? ప్రతిసారీ ఓ కొత్తపదంతో పబ్లిసిటీ చేసుకుంటూ మోసగించడం చంద్రబాబుకు అలవాటు’ అని విమర్శించారు. సచివాలయం వంటి వ్యవస్థలను తెచ్చి జగన్ చరిత్రలో నిలిచారన్నారు.
News November 7, 2025
సోషల్ జస్టిస్& ఎంపవర్మెంట్లో 49 ఉద్యోగాలు

<
News November 7, 2025
జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.


