News September 27, 2024

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఇద్దరు ఎంపీలకు చోటు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలకు పార్లమెంట్ స్థాయి సంఘం ఛైర్మన్ పదవులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్లుగా, పలువురిని స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించింది. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డికి ఇంధనం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవులు దక్కాయి.

Similar News

News December 28, 2025

న్యూ ఇయర్.. నల్గొండ జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

నూతన సంవత్సర వేడుకల వేళ నిబంధనలు అతిక్రమించి అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. వేడుకల పేరుతో రహదారులపై హంగామా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కొత్త ఏడాది వేడుకలపై పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌ల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, ప్రజలంతా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.

News December 28, 2025

న్యూ ఇయర్.. నల్గొండ జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

నూతన సంవత్సర వేడుకల వేళ నిబంధనలు అతిక్రమించి అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. వేడుకల పేరుతో రహదారులపై హంగామా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కొత్త ఏడాది వేడుకలపై పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌ల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, ప్రజలంతా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.

News December 28, 2025

న్యూ ఇయర్.. నల్గొండ జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

నూతన సంవత్సర వేడుకల వేళ నిబంధనలు అతిక్రమించి అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. వేడుకల పేరుతో రహదారులపై హంగామా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కొత్త ఏడాది వేడుకలపై పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌ల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, ప్రజలంతా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.