News October 7, 2024
శ్రీకాకుళం: 129 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

జిల్లా అధికారులు హాజరు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి 129 అర్జీలు స్వీకరించమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలు పరిష్కారంలో అలసత్వం వహించరాదని సూచించారు. ఎప్పటి అర్జీలు అప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. బాధ్యతగా పనిచేయాలన్నారు.
Similar News
News March 10, 2026
SKLM: ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 53 వినతులు

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదికకు 53 వినతులు వచ్చాయి. ప్రజలు సమర్పించిన అర్జీలపై చట్ట, న్యాయపరమైన అంశాలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఏఎస్పీ రమణ పోలీస్ అధికారులను ఆదేశించారు. భూతగాధలు, కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు.
News March 10, 2026
SKLM: ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 53 వినతులు

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదికకు 53 వినతులు వచ్చాయి. ప్రజలు సమర్పించిన అర్జీలపై చట్ట, న్యాయపరమైన అంశాలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఏఎస్పీ రమణ పోలీస్ అధికారులను ఆదేశించారు. భూతగాధలు, కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు.
News March 10, 2026
SKLM: ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 53 వినతులు

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదికకు 53 వినతులు వచ్చాయి. ప్రజలు సమర్పించిన అర్జీలపై చట్ట, న్యాయపరమైన అంశాలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఏఎస్పీ రమణ పోలీస్ అధికారులను ఆదేశించారు. భూతగాధలు, కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు.


