News October 7, 2024

శ్రీకాకుళం-విశాఖ మధ్య ప్రత్యేక రైలు

image

దసరా రద్దీ, విజయనగరం సిరిమాను ఉత్సవం సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసం ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విశాఖ-శ్రీకాకుళం ప్రత్యేక రైలు నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. 10 నుంచి16వ తేదీ వరకు విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30కి శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) చేరుకుంటుందని, మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి 4 గంటలకు విశాఖ చేరుకుంటుందని తెలిపారు.

Similar News

News March 25, 2026

SKLM: 22 ఏ భూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో ఉన్న 22ఎ భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్లుతో వర్చువల్ విధానంలో కలెక్టర్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏ మండలంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయని సంబంధిత తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. జేసీ అహమ్మద్ పర్మాన్ ఖాన్ పాల్గొన్నారు.

News March 25, 2026

SKLM: 22 ఏ భూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో ఉన్న 22ఎ భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్లుతో వర్చువల్ విధానంలో కలెక్టర్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏ మండలంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయని సంబంధిత తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. జేసీ అహమ్మద్ పర్మాన్ ఖాన్ పాల్గొన్నారు.

News March 25, 2026

SKLM: 22 ఏ భూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో ఉన్న 22ఎ భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్లుతో వర్చువల్ విధానంలో కలెక్టర్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏ మండలంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయని సంబంధిత తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. జేసీ అహమ్మద్ పర్మాన్ ఖాన్ పాల్గొన్నారు.