News October 8, 2024

అవనిగడ్డలో జాబ్ మేళా.. రూ.18వేల వరకు వేతనం

image

అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్ బాబు తెలిపారు. జాబ్ మేళాకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18- 29 ఏళ్లలోపువారు హాజరు అవ్వొచ్చన్నారు. ఇందులో పలు ప్రముఖ కంపెనీలు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, ఎంపికైన వారికి రూ.10- 18 వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారని విక్టర్ బాబు చెప్పారు.

Similar News

News March 25, 2026

కృష్ణా: PDS బియ్యం దొంగపై PD యాక్ట్..!

image

PDS బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రౌడీషీటర్‌కు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. పామర్రుకు చెందిన గొట్టపు రమేష్ పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న PDS బియ్యాన్ని అక్రమంగా సేకరించి బయట మార్కెట్‌లలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అతనిపై పలు జిల్లాల్లో 21 కేసులు నమోదవ్వడంతోపాటు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని నేరప్రవృత్తి మారకపోవటంతో PD యాక్ట్ నమోదు చేశారు.

News March 25, 2026

కృష్ణా: PDS బియ్యం దొంగపై PD యాక్ట్..!

image

PDS బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రౌడీషీటర్‌కు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. పామర్రుకు చెందిన గొట్టపు రమేష్ పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న PDS బియ్యాన్ని అక్రమంగా సేకరించి బయట మార్కెట్‌లలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అతనిపై పలు జిల్లాల్లో 21 కేసులు నమోదవ్వడంతోపాటు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని నేరప్రవృత్తి మారకపోవటంతో PD యాక్ట్ నమోదు చేశారు.

News March 25, 2026

కృష్ణా: PDS బియ్యం దొంగపై PD యాక్ట్..!

image

PDS బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రౌడీషీటర్‌కు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. పామర్రుకు చెందిన గొట్టపు రమేష్ పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న PDS బియ్యాన్ని అక్రమంగా సేకరించి బయట మార్కెట్‌లలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అతనిపై పలు జిల్లాల్లో 21 కేసులు నమోదవ్వడంతోపాటు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని నేరప్రవృత్తి మారకపోవటంతో PD యాక్ట్ నమోదు చేశారు.