News October 8, 2024
విజయనగరంలో సుద్దాల అశోక్ తేజ పర్యటన

అమ్మ వంటి మాతృభాషను గౌరవించుకోవాలని, తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి డాక్టర్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
Similar News
News March 24, 2026
VZM: కొత్త నియోజకవర్గాలపై ఆసక్తి..

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2008 పునర్విభజనకు ముందు 10 నియోజకవర్గాలు ఉండేవి. వీటిలో తెర్లాం, సతివాడ, భోగాపురాన్ని రద్దు చేసి ఇతర నియోజకవర్గాల్లో విలీనం చేశారు. ఇప్పుడు మళ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్న క్రమంలో వీటిని మళ్లీ పునరుద్ధరిస్తారా? కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారా అనేది వేచి చూడాలి.
News March 24, 2026
జిల్లా ర్యాంక్ మెరుగుపడేలా కృషి చేయాలి: VZM కలెక్టర్

వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరించి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో A+ గ్రేడ్ సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ పాజిటివ్ పెర్సప్షన్ క్రింద ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటోందని, అందులో ప్రతికూలంగా ఉన్న అంశాలపై అధికారులు దృష్టి పెట్టి ర్యాంక్ మెరుగుపడేలా కృషి చేయాలన్నారు.
News March 24, 2026
జిల్లా ర్యాంక్ మెరుగుపడేలా కృషి చేయాలి: VZM కలెక్టర్

వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరించి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో A+ గ్రేడ్ సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ పాజిటివ్ పెర్సప్షన్ క్రింద ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటోందని, అందులో ప్రతికూలంగా ఉన్న అంశాలపై అధికారులు దృష్టి పెట్టి ర్యాంక్ మెరుగుపడేలా కృషి చేయాలన్నారు.


