News October 9, 2024
‘యానిమల్’ రోల్పై ట్రోలింగ్తో ఏడ్చేశా: త్రిప్తి

‘యానిమల్’లో తాను పోషించిన రోల్పై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు రావడంతో నటి త్రిప్తి దిమ్రీ 2-3 రోజులు ఏడుస్తూ కూర్చున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సందీప్రెడ్డి డైరెక్షన్లో రణ్బీర్ హీరోగా వచ్చిన ఆ మూవీలో త్రిప్తి బోల్డ్ క్యారెక్టర్ చేశారు. దానిపై వచ్చిన ట్రోలింగ్ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదని ఆమె అన్నారు. అయితే కొన్నిసార్లు ఏడవటమూ గాయం నుంచి బయటపడేస్తుందని చెప్పుకొచ్చారు.
Similar News
News January 19, 2026
సాలూర వాసికి పుడమి పుత్ర-రైతు మిత్ర అవార్డు

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న సాలూరకు చెందిన రైతు గంగారాం పుడమిపుత్ర-రైతుమిత్ర జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కేజీ గంగారం సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు దక్కడంపై సాలురా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
News January 19, 2026
సంగారెడ్డి: మహిళా సంఘాలకు రూ.20.96 లక్షల వడ్డీ లేని రుణాలు

సంగారెడ్డి మున్సిపాలిటీలోని 460 మహిళా సంఘాలకు రూ.20.96 లక్షల వడ్డీ లేని రుణాలు మంజూరైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాల సభ్యులకు అందిస్తామని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.
News January 19, 2026
సంగారెడ్డి: మహిళా సంఘాలకు రూ.20.96 లక్షల వడ్డీ లేని రుణాలు

సంగారెడ్డి మున్సిపాలిటీలోని 460 మహిళా సంఘాలకు రూ.20.96 లక్షల వడ్డీ లేని రుణాలు మంజూరైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాల సభ్యులకు అందిస్తామని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.


