News October 9, 2024
సెంచరీ దాటిన టమాటా ధర.. మందుబాబుల సెటైర్లు!

తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర సెంచరీ దాటింది. పలు ప్రాంతాల్లో కేజీ టమాటా రూ.100 లేదా అంతకంటే ఎక్కువ ధరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పలువురు మందుబాబులు ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. కేజీ టమాటా కొనే కంటే రూ.99కి ఒక క్వార్టర్ మద్యాన్ని కొనుక్కోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. క్వార్టర్ మద్యాన్ని రూ.99కే విక్రయించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 26, 2026
తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

సీజన్తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 26, 2026
ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్కు పద్మశ్రీ

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్కు బ్రాండ్ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.


