News October 17, 2024

తూ.గో.: TODAY TOP NEWS

image

* రంపచోడవరం: ‘పులి తిరిగేది ఆ ప్రదేశాల్లోనే.. జాగ్రత్త’
* రాజమండ్రిలో బంగారం దొంగతనం
* కాకినాడలో 13 మందికి జైలు
* కొవ్వూరులో షేర్ యాప్ పేరిట భారీ మోసం
* తుని రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం
* కొత్తపేటలో బాలికపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్
* కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు
* జగ్గంపేట: మందుబాబులకు నిరాశే..!
* అయినవిల్లి: మద్యం షాపులు వద్దంటూ ఆందోళన
*అల్లవరంలో ఎగసిపడుతున్న సముద్రపు అలలు

Similar News

News December 26, 2025

రాజమండ్రి: కాంగ్రెస్‌ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు- పురందేశ్వరి

image

‘ఓట్ చోరీ’ పేరుతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని MP పురందేశ్వరి విమర్శించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కీలక అంశాలపై చర్చ జరగకుండా సభా సమయాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ అనైతిక చర్యలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు.

News December 26, 2025

రాజమండ్రి: కాంగ్రెస్‌ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు- పురందేశ్వరి

image

‘ఓట్ చోరీ’ పేరుతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని MP పురందేశ్వరి విమర్శించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కీలక అంశాలపై చర్చ జరగకుండా సభా సమయాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ అనైతిక చర్యలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు.

News December 26, 2025

రాజమండ్రి: కాంగ్రెస్‌ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు- పురందేశ్వరి

image

‘ఓట్ చోరీ’ పేరుతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని MP పురందేశ్వరి విమర్శించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కీలక అంశాలపై చర్చ జరగకుండా సభా సమయాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ అనైతిక చర్యలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు.