News November 1, 2024
బాలికపై నలుగురు మైనర్ల అత్యాచారం

తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు కలకలం రేపాయి. TGలోని వికారాబాద్(D) దోమ పీఎస్ పరిధిలో 8వ తరగతి చదువుతున్న బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం చేేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఏపీలోని తూ.గో(D) కడియం(M)కు చెందిన వివాహిత మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. అదే గ్రామానికి చెందిన నలుగురు ఆమెను హత్యాచారం చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
Similar News
News November 15, 2025
‘శివ’ రీరిలీజ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.2.50కోట్లు

ఆర్జీవీ-నాగార్జున కాంబోలో తెరకెక్కిన ‘శివ’ మూవీ రీరిలీజ్లోనూ అదరగొట్టింది. నిన్న తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని దేశాల్లోనూ ఈ కల్ట్ క్లాసిక్కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇదే జోరు కొనసాగితే రూ.10 కోట్ల వసూళ్లు చేయడం గ్యారంటీ అని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా 1989లో విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
News November 15, 2025
KCRతో KTR భేటీ.. జిల్లాల పర్యటనలు చేయాలని ఆదేశం!

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత ఇవాళ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిశారు. BRS ఓటమికి గల కారణాలను ఆయనకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభానికి ముందు జిల్లాల పర్యటనకు సిద్ధం కావాలని KTRను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్లో BRS ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.
News November 15, 2025
రైలులో బైక్& కార్ పార్సిల్ చేయాలా?

రైలులో తక్కువ ధరకే వస్తువులను <


