News November 2, 2024
అంబటికి మతి భ్రమించిందేమో: రామానాయుడు

AP: YCP నేత అంబటి రాంబాబు మానసిక స్థితి సరిగా లేదేమోనని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. జగన్ మెప్పు కోసం పదే పదే అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించామని ఆధారాలు చూపండి. ప్రాజెక్టు ఎత్తు తగ్గినట్లు ప్రభుత్వానికి తెలియకుండా YCP నేతలకు తెలిసిందా? ప్రాజెక్టు గురించి మేం చెబితే సరిపోదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే మాట.. ఒకటే బాట’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 9, 2026
మోదీ, ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారు: విదేశాంగ శాఖ

భారత్తో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి మోదీ <<18806375>>ఫోన్ చేయకపోవడమే<<>> కారణమని US వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది. ‘వాణిజ్య ఒప్పందంపై గతేడాది ఫిబ్రవరి నుంచి 2 దేశాలు చర్చలు జరిపాయి. చాలాసార్లు మేం డీల్కు చేరువయ్యాం. చర్చలపై తాజాగా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. గతేడాది మోదీ, ట్రంప్ 8సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు.
News January 9, 2026
అస్సోం రైఫిల్స్ 95 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 9, 2026
మారేడు దళాల గురించి ఈ విషయాలు తెలుసా?

మారేడు చెట్టును ఇంట్లో పెంచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. దీని దళాలు కోసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. సోమ, మంగళ, శుక్రవారాలు, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథుల్లో వీటిని కోయకూడదు. ఒకసారి శివుడికి అర్పించిన ఆకులను కడిగి తిరిగి 30 రోజుల వరకు పూజకు ఉపయోగించవచ్చు. నేల మీద పడినా ఇవి దోషం కావు. శివార్చనలో మారేడు దళాలను కొబ్బరి నీళ్లలో ముంచి సమర్పిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.


