News November 3, 2024
ఝార్ఖండ్లో మహిళల ఓట్లే లక్ష్యం

ఝార్ఖండ్లో గెలుపు కోసం JMM, BJP కూటములు మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 32 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీరి మెప్పు పొందేందుకు JMM ప్రభుత్వం ఇప్పటికే మహిళల ఖాతాల్లో నెలకు రూ.1000 సాయం ఇస్తోంది. మరోవైపు ప్రతి నెల మహిళలకు రూ.2,100 ఆర్థిక సాయం ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరి మహిళల ఓటు ఎటన్నది తేలాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
BELలో 47 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(B<
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.


