News November 5, 2024
బాలికపై అత్యాచారం అంటూ వార్తలు.. స్పందించిన పోలీసులు

AP: తిరుపతి జిల్లా యర్రావారిపాలెంలో ఓ బాలికపై అత్యాచారం జరిగిందన్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని తెలిపారు. విచారణ పూర్తికాక ముందే కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. కాగా ఈ ఘటనపై వైసీపీ మండిపడింది. ‘ఇంకెంత మంది ఆడబిడ్డలు మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి బలవ్వాలి చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్, లోకేశ్?’ అని ట్వీట్ చేసింది.
Similar News
News September 17, 2025
AICTE ప్రగతి స్కాలర్షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<
News September 17, 2025
JAM-2026కు దరఖాస్తు చేశారా?

<
News September 17, 2025
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 పోస్టులు

పుణేలోని బ్యాంక్ ఆఫ్ <