News November 9, 2024
విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డీఈవో

ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో శనివారం సెలవు ప్రకటించామని, జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు స్పెషల్ క్లాసుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలని సంబంధిత డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలను ఆదేశించారు. విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పన్నారు.
Similar News
News January 14, 2026
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో పురోగతి అవసరం: కలెక్టర్

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.
News January 14, 2026
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో పురోగతి అవసరం: కలెక్టర్

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.
News January 14, 2026
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో పురోగతి అవసరం: కలెక్టర్

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.


