News November 9, 2024
టెస్టు సిరీస్ ఓటమి రివ్యూలో గంభీర్పైనే ఫోకస్?

న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో భారత్ వైట్వాష్ కావడంపై BCCI పెద్దలు జై షా, రోజర్ బిన్నీ 6 గంటల పాటు రివ్యూ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్, సెలక్టర్ అగార్కర్ పాల్గొన్న ఈ మీటింగ్లో గంభీర్పైనే బోర్డు పెద్దలు ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ‘శ్రీలంకతో వన్డేల్లో, తాజాగా టెస్టుల్లో ఎందుకీ ఫలితాలొచ్చాయి? కారణాలేంటి?’ అంటూ వారు ఆయన్ను నిలదీసినట్లు సమాచారం.
Similar News
News February 20, 2026
బెంగళూరు- BZA మధ్య వందేభారత్ వేయండి.. స్పందించిన లోకేశ్

బెంగళూరులో ఉంటున్న కోస్తాంధ్ర టెకీల రైలు కష్టాలపై ఏపీ మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. బెంగళూరు నుంచి విజయవాడకు వందేభారత్ రైలు కావాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని లోకేశ్ భరోసానిచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని MP కేశినేని చిన్నిని కోరారు. ‘వందేభారత్ స్లీపర్’ రైలు తీసుకొచ్చేలా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చర్చలు జరుపుతున్నట్లు MP తెలిపారు.
News February 20, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 20, 2026
‘కాక్టైల్ 2’ క్రేజీ అప్డేట్.. రష్మిక, కృతి సనన్ లెస్బియన్ రొమాన్స్?

బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కాక్టైల్ 2’లో రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్ కపుల్గా నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సెన్సేషన్గా మారింది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ ఉంటుందని టాక్. కొత్త రకం పాత్రలు చేసేందుకు రెడీ అవుతున్న ఈ స్టార్ హీరోయిన్ల బోల్డ్ ప్రయోగంపై నెట్టింట చర్చ నడుస్తోంది. septలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని Maddock Films నిర్మిస్తోంది.


