News November 11, 2024
ప్రారంభంలో లాభాలు.. చివరికి ఫ్లాట్గా ముగిశాయి

సోమవారం మిడ్ సెషన్ వరకు 251 పాయింట్ల లాభంతో సాగిన నిఫ్టీ చివరికి 6 పాయింట్ల నష్టంతో 24,141 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కూడా 808 పాయింట్ల లాభం నుంచి 9 పాయింట్ల లాభానికి పతనమై 79,496 వద్ద చలించింది. నిఫ్టీలో 24,300 వద్ద, సెన్సెక్స్లో 80,100 వద్ద ఉన్న కీలకమైన రెసిస్టెన్స్ను సూచీలు అధిగమించలేకపోయాయి. Power Grid 4.35%, Trent 2.60% లాభపడగా, Asian Paint 8%, Britannia 2.60% నష్టపోయాయి.
Similar News
News December 27, 2025
జనవరి 11 లోపు ‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని డైట్ లెక్చరర్ కె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం వల్లూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలను ఆయన సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం దక్కుతుందని, తద్వారా పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
News December 27, 2025
MBNR: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ

CIR పోర్టల్ ద్వారా 1173 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఆస్తి నేరాల రికవరీ 29.85% నుంచి 46.89%కు పెరిగింది. 2025లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా..215 మందిని అరెస్టు చేసి రూ.99,83,318 విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై 32 మందిని అరెస్టు చేసి 11.850 కిలోల గంజాయి, 22 కిలోల ఆల్పరాజోలం (విలువ రూ.15,23,125) స్వాధీనం చేసుకున్నారు.
News December 27, 2025
MBNR: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ

CIR పోర్టల్ ద్వారా 1173 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఆస్తి నేరాల రికవరీ 29.85% నుంచి 46.89%కు పెరిగింది. 2025లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా..215 మందిని అరెస్టు చేసి రూ.99,83,318 విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై 32 మందిని అరెస్టు చేసి 11.850 కిలోల గంజాయి, 22 కిలోల ఆల్పరాజోలం (విలువ రూ.15,23,125) స్వాధీనం చేసుకున్నారు.


