News November 11, 2024

నల్గొండ జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు

image

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. మునుగోడు మండలంలో తండ్రిని కుమారుడు హత్య చేశాడు. గ్రామస్థులు వివరాలిలా.. చొల్లేడు గ్రామానికి చెందిన కట్కూరి రామచంద్రం (70)కు నలుగురు సంతానం. పెద్ద కుమారుడు నరసింహ మద్యం మత్తులో గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. హత్యకి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. 

Similar News

News January 3, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: నల్గొండ కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపి, దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో యంత్రాంగం భాగస్వాములు కావాలని, భూ భారతి, పౌరసరఫరాల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

News January 3, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: నల్గొండ కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపి, దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో యంత్రాంగం భాగస్వాములు కావాలని, భూ భారతి, పౌరసరఫరాల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

News January 3, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: నల్గొండ కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపి, దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో యంత్రాంగం భాగస్వాములు కావాలని, భూ భారతి, పౌరసరఫరాల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.