News November 16, 2024

‘ప్రభుత్వ కార్యాలయాల తరలింపును విరమించుకోవాలి’

image

కర్నూలులోని లోకాయుక్త, హెచ్ఆర్‌సీ, ఏపీ ఈఆర్‌ఏ, వక్ఫ్ ట్రిబ్యునల్ కార్యాలయాలను అమరావతికి తరలించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వారు కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ రంజిత్ బాషాకు వినతిపత్రం అందజేశారు. కర్నూలులోని ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తీసుకెళ్లడం అన్యాయం అని తెలిపారు.

Similar News

News April 17, 2026

కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

image

కర్నూలు జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 12,50,166 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పురుషులు 6,21,167 మంది, మహిళలు 6,28,834 మంది, ఇతరులు 165 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి.

News April 17, 2026

కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

image

కర్నూలు జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 12,50,166 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పురుషులు 6,21,167 మంది, మహిళలు 6,28,834 మంది, ఇతరులు 165 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి.

News April 17, 2026

కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

image

కర్నూలు జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 12,50,166 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పురుషులు 6,21,167 మంది, మహిళలు 6,28,834 మంది, ఇతరులు 165 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి.