News November 16, 2024
ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీ, కొడుకు మృతి

చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో పురోహితుడిగా విధులు నిర్వహిస్తున్న సతీష్ కుమార్ శర్మ అతని భార్య లక్ష్మీ హిమబిందు, కుమారుడితో కొత్తగూడెం నుంచి విఎం బంజర వైపు వెళుతున్నారు. మార్గమధ్యలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సతీష్ కుమార్, అతని కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News April 20, 2026
పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: సీపీ

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో APL 20 నుండి 27 వరకు SSC, ఇంటర్మీడియట్ (TOSS) పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అలాగే పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు.
News April 20, 2026
పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: సీపీ

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో APL 20 నుండి 27 వరకు SSC, ఇంటర్మీడియట్ (TOSS) పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అలాగే పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు.
News April 20, 2026
పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: సీపీ

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో APL 20 నుండి 27 వరకు SSC, ఇంటర్మీడియట్ (TOSS) పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అలాగే పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు.


