News November 16, 2024
రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ

తెలంగాణలో రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయి. సన్న రకం వడ్లు క్వింటాకు రూ.500 చొప్పున జమ చేస్తున్నారు. ఈ నెల 11న ప్రయోగాత్మకంగా ఒక రైతు ఖాతాలో క్వింటాకు రూ.500 చొప్పున రూ.30వేలు జమ చేశారు. ఇవాళ రూ.కోటికిపైగా చెక్కులను పౌరసరఫరాల శాఖ జారీ చేయగా, 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.
Similar News
News January 13, 2026
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగాలు

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<
News January 13, 2026
‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ <<18824314>>ఆరోపణల్లో<<>> నిజం లేదని ఆమె మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్ అన్నారు. ‘ఆమెకు జూనియర్ బాక్సర్తో వివాహేతర సంబంధం ఉండేది. ఫ్యామిలీ సర్దిచెప్పినా మళ్లీ మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. అందుకు నా దగ్గర వాట్సాప్ మెసేజ్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఒంటరిగా ఉంటూ అక్రమ సంబంధాలు నడిపించాలనుకుంది. అందుకే విడాకులు తీసుకుంది’ అని IANS ఇంటర్వ్యూలో చెప్పారు.
News January 13, 2026
రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తామంటే ఊరుకోం: పొంగులేటి

TG: జిల్లాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైరయ్యారు. అశాస్త్రీయంగా చేసిన జిల్లాలను మళ్లీ శాస్త్రీయంగా మారుస్తామని సీఎం రేవంత్ చెప్పారని తెలిపారు. రాష్ట్రాన్ని <<18838995>>అగ్నిగుండంగా<<>> చేస్తామంటే చూస్తూ ఊరుకోమని బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 100 పర్సెంట్ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.


