News November 19, 2024

పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు: డీఈవో

image

పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు అనంతపురం డీఈవో ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200తో డిసెంబర్ 9, రూ.500తో 16వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

Similar News

News April 19, 2026

అనంతపురం పోలీసుల రికార్డు

image

అనంతపురం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “మీ మొబైల్ మీ ఇంటికి” కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోంది. రూ.1.60 కోట్ల విలువైన 804 ఫోన్లను బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటివరకు చాట్ బాట్ ద్వారా మొత్తం 14,421 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందించామని, వీటి మొత్తం విలువ రూ. 27.75 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

News April 19, 2026

అనంతపురం పోలీసుల రికార్డు

image

అనంతపురం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “మీ మొబైల్ మీ ఇంటికి” కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోంది. రూ.1.60 కోట్ల విలువైన 804 ఫోన్లను బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటివరకు చాట్ బాట్ ద్వారా మొత్తం 14,421 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందించామని, వీటి మొత్తం విలువ రూ. 27.75 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

News April 19, 2026

అనంతపురం పోలీసుల రికార్డు

image

అనంతపురం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “మీ మొబైల్ మీ ఇంటికి” కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోంది. రూ.1.60 కోట్ల విలువైన 804 ఫోన్లను బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటివరకు చాట్ బాట్ ద్వారా మొత్తం 14,421 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందించామని, వీటి మొత్తం విలువ రూ. 27.75 కోట్లు ఉంటుందని వెల్లడించారు.