News November 19, 2024
NZB: కుల గణనపై పాట రచించిన టీచర్.. అభినందించిన మంత్రి

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో కుల గణన పై పాట సిడిని సోమవారం సాయత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. నిజామాబాద్కు చెందిన ఉపాధ్యాయుడు రుద్రాంగి రమేష్ మేరు కుల గణన పై ప్రత్యేకంగా పాట రచించారు. కులగణన సర్వే భవిష్యత్తులో దేశం మొత్తం రోల్ మోడల్గా తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేరు సంగం నాయకులు వెంకటేష్, కీర్తి రాజ్ గోపాల్ పాల్గొన్నారు.
Similar News
News April 20, 2026
NZB: 25లోగా దరఖాస్తు చేసుకోండి: కమిషనర్

NZB నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వసతి కేంద్రాల నిర్వహణ కోసం అర్హులైన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాల కోసం ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25లోగా నగరపాలక సంస్థలోని మెప్మా విభాగంలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.
News April 20, 2026
NZB: 25లోగా దరఖాస్తు చేసుకోండి: కమిషనర్

NZB నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వసతి కేంద్రాల నిర్వహణ కోసం అర్హులైన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాల కోసం ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25లోగా నగరపాలక సంస్థలోని మెప్మా విభాగంలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.
News April 20, 2026
NZB: 25లోగా దరఖాస్తు చేసుకోండి: కమిషనర్

NZB నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వసతి కేంద్రాల నిర్వహణ కోసం అర్హులైన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాల కోసం ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25లోగా నగరపాలక సంస్థలోని మెప్మా విభాగంలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.


