News November 20, 2024

నేరాలు జరగకుండా జాగ్రత్తగా ఉండండి: SP

image

సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మన్యం జిల్లా పార్వతీపురం ఎస్పీ SV మాధవరెడ్డి సూచించారు. పార్వతీపురం పోలీస్ వెల్ఫేర్ ఫంక్షన్ హాలులో జిల్లాలోని బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలు జరిగిన తరువాత బాధపడే కన్నా నేరం జరగకుండా తగు జాగ్రత్తలు పాటించడం మేలన్నారు. దర్యాప్తు అధికారులు కోరిన సమాచారం అందించి సైబర్ నేరాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలని కోరారు.

Similar News

News April 15, 2026

VZM: ‘ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేందుకు బంగ్లా నుంచే అంకురార్పణ’

image

ప్రజలకు సేవ చేయడం మానేసి ఫ్లెక్సీల రాజకీయాలు చేయడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బొత్స‌పై ఫ్లెక్సీలు వేయడంపై బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. అనాడు ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి బంగ్లా కారణం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడంలో బంగ్లాలోనే అంకురార్పణ జరిగిందన్నారు. బొత్స దిగువ స్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలగా ఎదిగారన్నారు.

News April 15, 2026

ఇంటర్ ఫలితాల్లో వెనబడిన విజయనగరం జిల్లా

image

ఇంటర్ ఫలితాల్లో విజయనగరం జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> వెనుకబడ్డారు. ఫస్ట్ ఇయర్‌లో 16,984 మంది పరీక్షలు రాయగా 12,268 మంది పాసయ్యారు. 72 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 16,456 మంది పరీక్షలు రాయగా 12,456 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.

News April 15, 2026

ఇంటర్ ఫలితాల్లో వెనబడిన విజయనగరం జిల్లా

image

ఇంటర్ ఫలితాల్లో విజయనగరం జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> వెనుకబడ్డారు. ఫస్ట్ ఇయర్‌లో 16,984 మంది పరీక్షలు రాయగా 12,268 మంది పాసయ్యారు. 72 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 16,456 మంది పరీక్షలు రాయగా 12,456 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.