News November 25, 2024
భువనేశ్వర్కు జాక్ పాట్.. ఏ జట్టు కంటే?

ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్కు జాక్ పాట్ తగిలింది. రూ.10.75 కోట్లకు ఆర్సీబీ అతడిని దక్కించుకుంది. తొలి నుంచి లక్నో, ముంబై జట్లు భువీ కోసం పోటీపడ్డాయి. కానీ చివర్లో అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి వచ్చి అతడిని ఎగరేసుకుపోయింది.
Similar News
News January 17, 2026
ఇతిహాసాలు క్విజ్ – 126

ఈరోజు ప్రశ్న: రావణుడు చనిపోతున్నప్పుడు లక్ష్మణుడు అతని దగ్గరకు వెళ్లి ఏం నేర్చుకున్నాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 17, 2026
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో పోస్టులు

ఢిల్లీలోని <
News January 17, 2026
APSRTCకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

AP: APSRTCకి గవర్నెన్స్ నౌ 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు దక్కింది. గతేడాది బస్ స్టేషన్లలో రాకపోకలను ముందస్తుగా ప్రకటించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడంతో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించారు. ఈ అవార్డును RTC చీఫ్ ఇంజినీర్ Y.శ్రీనివాస రావు స్వీకరించారు. గతంలోనూ RTCకి పలు కేంద్ర ప్రభుత్వ అవార్డులతో పాటు స్కోచ్ పురస్కారాలు లభించిన విషయం తెలిసిందే.


