News November 25, 2024
IPL: భారత పేసర్లకు భారీ డిమాండ్

IPL 2025 మెగా వేలంలో రెండో రోజు కూడా టీమ్ ఇండియా పేసర్లకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. వీరిని కొనేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. భువనేశ్వర్-రూ.10.75 కోట్లు, దీపక్ చాహర్-రూ.9.25 కోట్లు, ఆకాశ్ దీప్-రూ.8 కోట్లు, ముకేశ్ కుమార్-రూ.8 కోట్లు, తుషార్ దేశ్పాండే-రూ.6.50 కోట్లు పలికారు. స్వదేశీ పిచ్లపై వీరు మెరుగ్గా రాణిస్తారని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>