News November 27, 2024
మాపై లంచాల ఆరోపణలే లేవు: DOJ, SECపై అదానీ గ్రూప్ ఫైర్

భారత అధికారులకు లంచాలు ఇచ్చినట్టు US డిస్ట్రిక్ట్ కోర్టు తమ ప్రతినిధుల్లో ఎవ్వరిపైనా అభియోగాలు నమోదు చేయలేదని <<14721709>>అదానీ<<>> గ్రూప్ వివరించింది. అజూర్ పవర్, CDPQ ప్రతినిధులైన రంజిత్, సిరిల్, సౌరభ్, , దీపక్, రూపేశ్పై ఆరోపణలు చేసినట్టు తెలిపింది. తమ ప్రతినిధులపై ఎలాంటి ఎవిడెన్సూ DOJ చూపలేదని విమర్శించింది. ఎవరో చెప్పింది విని చర్యలు తీసుకోవడం చట్టపరంగా, నైతికంగా DOJ, SEC దిగజారుడు తత్వానికి నిదర్శనమంది.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>