News November 28, 2024
రాజమండ్రి బ్రిడ్జికి నిధుల విడుదల

రాజమండ్రి హేవ్ లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెంట్స్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం ద్వారా రూ.62.33 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కృషితో ఈ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం రూ.94.44 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం విడుదల చేసిన నిధులు వ్యయం చేసిన తరువాత మిగిలిన నిధులను విడుదల చేయనున్నారు.
Similar News
News December 31, 2025
న్యూ ఇయర్ వేడుకలపై డ్రోన్ నిఘా: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి. నరసింహ కిషోర్ మంగళవారం తెలిపారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. బహిరంగంగా మద్యం సేవించినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 31, 2025
న్యూ ఇయర్ వేడుకలపై డ్రోన్ నిఘా: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి. నరసింహ కిషోర్ మంగళవారం తెలిపారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. బహిరంగంగా మద్యం సేవించినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 31, 2025
న్యూ ఇయర్ వేడుకలపై డ్రోన్ నిఘా: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి. నరసింహ కిషోర్ మంగళవారం తెలిపారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. బహిరంగంగా మద్యం సేవించినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


