News July 24, 2024
14 ఏళ్లకే ఒలింపిక్స్ ‘కొలను’లో దిగుతున్న బాలిక

అసహ్యించుకొన్న రంగంలోనే అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తుంటారు కొందరు. ఆ కోవకే చెందుతుంది స్విమ్మర్ ధినిధి(బెంగళూరు). 14ఏళ్లకే పారిస్ ఒలింపిక్స్కు ఎంపికైంది. ఈ ట్యాలెంటెడ్ గర్ల్ ఒకప్పుడు నీటిలో కాలు పెట్టేందుకే భయపడేది. ఈతకొట్టి ఒత్తిడితో వాంతులు చేసుకొనేది. పేరెంట్స్, కోచ్ సాయంతో అడ్డంకులు అధిగమించి అన్ని టెక్నిక్స్ నేర్చుకుంది. నేషనల్ గేమ్స్లో 7 పతకాలతో యంగెస్ట్ ఫీమేల్ స్విమ్మర్గా అవతరించింది.
Similar News
News November 25, 2025
బల్మెర్ లారీలో ఉద్యోగాలు

<
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


