News May 19, 2024
క్రికెటర్లకు NCA నుంచి పిలుపు?

దేశంలోని కొంతమంది టాలెంటెడ్ ప్లేయర్లను NCAకు పంపించాలని BCCI భావించినట్లు తెలుస్తోంది. వారి ఆటతీరు మెరుగుపరిచేందుకే BCCI ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మయాంక్ యాదవ్, ఉమ్రాన్, అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్, హర్షిత్ రాణా, అశుతోష్ శర్మ, తుషార్ దేశ్పాండే, రియాన్ పరాగ్, సాయిసుదర్శన్, సాయికిశోర్, పడిక్కల్, పృథ్వీషా, షామ్స్ ములానీతో పాటు మరికొందరు ఆటగాళ్లను NCAకు పంపనుందట.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


