News April 28, 2024
చనిపోయిన అభ్యర్థిని ఓటేసి గెలిపించారు!

మరణించిన ఓ అభ్యర్థికి ఓటేసి గెలిపించిన విషయం తెలుసా? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఆళ్లగడ్డ YCP అభ్యర్థి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రిటర్నింగ్ అధికారి యథావిధిగా ఎన్నికలు నిర్వహించగా.. అప్పటికే 4సార్లు MLAగా చేసిన శోభకు ప్రజలు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. అభ్యర్థి మరణిస్తే ఎన్నికల నిర్వహణ రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
<<-se>>#ELECTIONS<<>>
Similar News
News November 21, 2025
ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ మొదలుకానుంది. క్రికెట్లో భారత్-పాక్ పోరు తర్వాత ఆ స్థాయిలో జరిగే ఏకైక సిరీస్ యాషెస్ మాత్రమే. 2010-11 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అక్కడ జరిగిన గత 3 సిరీస్లలో 0-5, 0-4, 0-4 తేడాతో ఘోరంగా ఓడింది. ఓవరాల్గా యాషెస్లో ఆసీస్దే పైచేయి కావడం గమనార్హం.
News November 21, 2025
Bihar Cabinet: ఎవరీ దీపక్ ప్రకాశ్?

బిహార్లో కొత్త క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దీపక్ ప్రకాశ్(36) ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. MLAగా పోటీ చేయకున్నా, MLC కాకున్నా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తండ్రి, RLM చీఫ్ ఉపేంద్ర కుష్వాహా రాజ్యసభ MP. బిహార్లో రాజకీయాల్లో కీలక నేత. తల్లి స్నేహలత ఇటీవల MLAగా గెలిచారు. స్నేహలత మంత్రి అవుతారని అంతా భావించారు. కానీ కొడుకును ఉపేంద్ర ఎంచుకున్నారు. త్వరలో దీపక్ MLC అవుతారని సమాచారం.
News November 21, 2025
Bihar Cabinet: ఎవరీ దీపక్ ప్రకాశ్?

బిహార్లో కొత్త క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దీపక్ ప్రకాశ్(36) ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. MLAగా పోటీ చేయకున్నా, MLC కాకున్నా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తండ్రి, RLM చీఫ్ ఉపేంద్ర కుష్వాహా రాజ్యసభ MP. బిహార్లో రాజకీయాల్లో కీలక నేత. తల్లి స్నేహలత ఇటీవల MLAగా గెలిచారు. స్నేహలత మంత్రి అవుతారని అంతా భావించారు. కానీ కొడుకును ఉపేంద్ర ఎంచుకున్నారు. త్వరలో దీపక్ MLC అవుతారని సమాచారం.


