News March 24, 2025
అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట

ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని డీవోపీటీని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఇటీవల మహంతికి డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్ను ఆశ్రయించారు. అయితే స్టే విధించేందుకు క్యాట్ నిరాకరించడంతో మహంతి హైకోర్టు మెట్లెక్కారు.
Similar News
News November 24, 2025
ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. దరఖాస్తులకు 3 రోజులే ఛాన్స్

AP: UPSC సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష-2026కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ అందిస్తోంది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షలు మించకూడదు. ఈ నెల 26లోగా అప్లై చేసుకోవాలి. NOV 30న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. DEC 10 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. 340 సీట్లు ఉన్నాయి. పూర్తి వివరాలు, దరఖాస్తుకు ఇక్కడ <
News November 24, 2025
హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హతం: IDF

హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హయతం అలీ తబతబాయిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. బీరూట్లో జరిపిన దాడుల్లో అతడు మరణించినట్లు పేర్కొంది. 1980లో హెజ్బొల్లాలో చేరిన తబతబాయి సిరియా ఆపరేషన్స్కు హెడ్గా, రాడ్వన్ ఫోర్స్కు కమాండర్గా పనిచేశాడని తెలిపింది. హెజ్బొల్లా గ్రూప్లో ఇతడు నంబర్ 2 లీడర్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు సమాచారం.
News November 24, 2025
హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హతం: IDF

హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హయతం అలీ తబతబాయిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. బీరూట్లో జరిపిన దాడుల్లో అతడు మరణించినట్లు పేర్కొంది. 1980లో హెజ్బొల్లాలో చేరిన తబతబాయి సిరియా ఆపరేషన్స్కు హెడ్గా, రాడ్వన్ ఫోర్స్కు కమాండర్గా పనిచేశాడని తెలిపింది. హెజ్బొల్లా గ్రూప్లో ఇతడు నంబర్ 2 లీడర్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు సమాచారం.


